రూ.2.5 కోట్లు విలువైన నాణాలతో గణేషుడి అలంకరణ (వీడియో)

154445చూసినవారు
వినాయక చవితి సందర్భంగా వివిిధ ఆకధ ఆకృఆకృతులతో గణనాథుగణనాథులు కొలువుతీరారు. ఈ క్రమ ఈ క్రమంలో బెంగళూరులో కొలువైన బుజ్జి గణపయ్య విశవిశేషంగా ఆగా ఆకట్టుకుంటున్నాడు. బెంగళూరులోని జేపీ నగర్‌లో నగర్‌లో ఉో ఉన్ ఉన్న సత్యగణపతి తి ఆలయంలో రూ.2.5 కోట్ల విలువైన నాణాలతో వినాయకుడిని అలంకరించారు. శ్రీ గణపతి షిర్డీ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ దేవాలయంలో రూ.5, 10, 20 నాణేలతో ో పాటు 10, 20, 50, 100, 200, 5 200, 500 రూపాయిల నోటులతో గణపతిని అలంకరించారు.

సంబంధిత పోస్ట్