నరమేధం.. 100 మంది మృతి

84చూసినవారు
నరమేధం.. 100 మంది మృతి
సూడాన్‌లోని గెజీరా ప్రావిన్స్ పరిధిలోని వాద్ అల్ నౌరా గ్రామంలో మిలిటెంట్లు నరమేధం సృష్టించారు. పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ చేపట్టిన దాడిలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సూడాన్ ఆర్మీ తమపై దాడులకు ప్రయత్నించిందని అందుకు ప్రతీకారంగా ఈ దాడులు చేస్తున్నట్లు RSF పేర్కొంది. సూడాన్ సైన్యం, RSF మధ్య ఏడాదిగా కొనసాగుతున్న పోరులో ఇప్పటివరకు 14వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్