ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం తక్కువ వడ్డీతో 10 లక్షల రూపాయల సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ పథకం కింద ఎవరైనా రుణం తీసుకోవచ్చు. ఈ పథకం కింద ఇప్పటికే లక్షల మంది యువత రుణ సదుపాయాన్ని పొందారు. సొంతంగా
ఉద్యోగాలు కూడా ప్రారంభించారు. 2017లో
మోదీ ఈ ముద్ర పథకాన్ని ప్రవేశపెట్టారు. mudra.org.in వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేయడం ద్వారా ఈ పథకాన్ని పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి.