మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

67చూసినవారు
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు బుధవారంతో పోలిస్తే.. గురువారం మళ్లీ పెరిగాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 200 పెరగడంతో రూ. 71,600 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 220 పెరిగి.. రూ. 78,100 కి చేరుకుంది. అదే విధంగా కిలో వెండి ధర రూ. 1,000 పెరిగి.. రూ. 1,03,000 గా కొనసాగుతుంది.

సంబంధిత పోస్ట్