భారీగా పెరిగిన బంగారు ధరలు

164777చూసినవారు
భారీగా పెరిగిన బంగారు ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. తాజాగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.420 పెరిగి రూ.60,800కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.460 పెరగడంతో రూ.66,330గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ.300 పెరిగి రూ.80,300కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో సైతం ఇవే ధరలు కొనసాగుతున్నాయి. కాగా గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్