అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రి గుడ్ బై

55చూసినవారు
అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రి గుడ్ బై
ప్రముఖ భారత్ ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రి ఆటకు గుడ్‌బై చెప్పనున్నారు. వచ్చే నెలలో కోల్‌కతా వేదికగా కువైట్‌తో జరిగే మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 2005లో 21ఏళ్ల వయసులో పాకిస్థాన్ జట్టుపైనే తన తొలి అంతర్జాతీయ గోల్ సాధించిన ఛెత్రి.. ఇప్పటివరకు 94 గోల్స్ (150 మ్యాచ్‌ల్లో) చేసి.. ప్రపంచంలోనే అత్యధిక గోల్స్ సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్