రైతులకు గుడ్‌న్యూస్.. కేంద్రం కొత్త పథకం

59చూసినవారు
రైతులకు గుడ్‌న్యూస్.. కేంద్రం కొత్త పథకం
రైతులకు కేంద్రం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. దేశంలో రైతుల కోసం మరో కొత్త పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పశువుల ఆరోగ్యం కోసం CADCPని ప్రవేశపెడుతూ బుధవారం కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కోసం రూ.3880 కోట్లను కేటాయించింది. ఈ పథకం కింద పశువులకు వ్యాక్సిన్లు వేయడంతో పాటు, తక్కువ ధరకే వాటికి అవసరమైన మందులు అందించేందుకు పశు ఔషధ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్