మ‌ద్యం ప్రియుల‌కు గుడ్‌న్యూస్‌.. కొత్త బ్రాండ్ ఎంట్రీ

559చూసినవారు
మ‌ద్యం ప్రియుల‌కు గుడ్‌న్యూస్‌.. కొత్త బ్రాండ్ ఎంట్రీ
ద‌క్షిణ భార‌త‌దేశంలోని మ‌ద్యం ప్రియుల‌కు ఢిల్లీకి చెందిన కిమయా హిమాలయన్ బెవరేజెస్ సంస్థ శుభ‌వార్త చెప్పింది. బార్లీ ఆధారిత స్వదేశీ బీర్‌ను ఏప్రిల్ 2024 నాటికి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలో ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ సీఈవో అభినవ్ జిందాల్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఉత్పత్తిని ఉత్త‌ర భార‌త్‌లోని ఢిల్లీ, ఉత్తరాఖండ్ సహా ఐదు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్