ఉల్లి రైతులకు గుడ్ న్యూస్!

30063చూసినవారు
ఉల్లి రైతులకు గుడ్ న్యూస్!
సార్వత్రిక ఎన్నికల వేళ ఉల్లి రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం తాజాగా ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. మరోవైపు ఉల్లి ఎగుమతి ధరను టన్నుకు రూ.45,860గా నిర్ధారించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉల్లి రైతులకు లాభం చేకూరనుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ విడుదల చేసిన ఓ నోటిఫికేషన్‌లో ఉల్లి ఎగుమతి ధర 500 డాలర్లుగా నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్