ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. స్పెషల్‌ రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

57చూసినవారు
ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. స్పెషల్‌ రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వేసవి సందర్భంగా 26 స్పెషల్‌ వీక్లీ ట్రైన్స్‌ను నడపనున్నట్లు ప్రకటించింది. సమ్మర్ నేపథ్యంలో అనేక మంది హాలీడే ట్రిప్పుల కోసం ప్లాన్ చేసుకుంటుంటారు. ఈ క్రమంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు స్పెషల్ ట్రైన్స్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. ట్రైన్స్ వివరాల కోసం ఐఆర్‌సీటీసీ యాప్‌ను చూడాలని పేర్కొంది.

సంబంధిత పోస్ట్