రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

65చూసినవారు
బడ్జె‌ట్‌లో రైల్వేకు రూ.2.62 లక్షల కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇందులో రూ.1.08 లక్షల కోట్లు రైల్వే భద్రత కోసం వినియోగిస్తామని చెప్పారు. డిమాండ్ దృష్ట్యా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 2500 అదనపు జనరల్ కోచ్లు తీసుకొస్తున్నామన్నారు. మరో 10వేల సాధారణ కోచ్లను తయారు చేపట్టామని చెప్పారు. బడ్జెట్లో వీటికి నిధులు కేటాయించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్