టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!

60చూసినవారు
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గాయం నుంచి కోలుకున్న ఆయన ఎన్సీఏలో ప్రాక్టీస్ ప్రారంభించారు. సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌ లేదా ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లో షమీ ఆడనున్నట్లు సమాచారం. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ అనంతరం షమీ శస్త్ర చికిత్స చేయించుకున్నారు. దీంతో ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్