రాష్ట్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది: అనిత

57చూసినవారు
రాష్ట్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది: అనిత
రాజకీయ చరిత్రలో గత ఐదేళ్లు రాష్ట్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని హోం మంత్రి అనిత అన్నారు. శనివారం అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. ‘అక్రమ కేసులు పెట్టి బెదిరించినా స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఎదురొడ్డి నిలబడ్డారు. సామాన్యుడికి అతి దగ్గరగా నిలిచిన వ్యక్తి అయ్యన్నపాత్రుడు. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో మచ్చలేని వ్యక్తిగా నిలిచారు.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్