మరో మైలురాయి చేరుకున్న సుజుకి స్విఫ్ట్

82చూసినవారు
మరో మైలురాయి చేరుకున్న సుజుకి స్విఫ్ట్
భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటైన మారుతి సుజుకి స్వఫ్ట్ మరో మైలురాయిని చేరుకుంది. 2005 నుంచి ఇప్పటి వరకు 26.6 లక్షల యూనిట్లను విక్రయించింది. 2013 నాటికి 10 లక్షల విక్రయాలు, నవంబర్ 2018 నాటికి 20 లక్షల విక్రయాలకు చేరింది. మారుతి సుజుకి స్విఫ్ట్ కొత్త 1.2 లీటర్ Z-సిరీస్ ఇంజిన్‌ మోడల్‌ 80 bhp పవర్, 111.7 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 24.8 kmpl మైలేజీని అందిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్