ఏపీలో అక్టోబర్ 12 వరకూ కొనసాగునున్న ప్రభుత్వ మద్యం దుకాణాలు

51చూసినవారు
ఏపీలో అక్టోబర్ 12 వరకూ కొనసాగునున్న ప్రభుత్వ మద్యం దుకాణాలు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) నడుపుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాల విధానం గడువు సోమవారంతో ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త విధానం అమల్లోకి వచ్చేంత వరకూ (ఏపీలో అక్టోబర్ 12 వరకూ) ప్రస్తుతమున్న ప్రభుత్వ మద్యం దుకాణాలే యధాతథంగా కొనసాగనున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌కుమార్‌ మీనా ఐదు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్