ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి: హరీశ్

83చూసినవారు
ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి: హరీశ్
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని మాజీ మంత్రి హరీశ్ రావు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలలు వృథా చేశారని.. ఇప్పటికైనా మేడిగడ్డ పనులు మొదలుపెట్టాలని కోరారు. మేడిగడ్డ వదిలేసి సుందిళ్ల, అన్నారంలో రిపేర్లు చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. మరోవైపు సన్న వడ్లకే బోనస్ ఇస్తామనడం విడ్డూరమని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్