తీరం దాటిన ‘రెమాల్’ తుఫాను

63చూసినవారు
తీరం దాటిన ‘రెమాల్’ తుఫాను
ఎట్టకేలకు ‘రెమాల్’ తుఫాను తీరం దాటింది. గంటకు 13 కి.మీ. వేగంతో ఉత్తర దిశగా పయనిస్తోంది. ఈ మేరకు ఈశాన్య రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరించింది. రెమాల్ తుఫాను కారణంగా పశ్చిమ దిశ నుంచి ఏపీలోని పలు ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయి. పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

సంబంధిత పోస్ట్