ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్‌

73చూసినవారు
ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్‌
ఖమ్మం– నల్లగొండ– వరంగల్‌ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల దగ్గర బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్‌ కొనసాగనుంది. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోలైన ఓట్లను జూన్‌ 5న లెక్కించనున్నారు. కాగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్