భారత్ ఘన విజయం.. సిరీస్ మనదే

308605చూసినవారు
భారత్ ఘన విజయం.. సిరీస్ మనదే
రాంచీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన 4వ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్య ఛేదనలో ఐదు వికెట్లను కోల్పోయి భారత్ గెలిచింది. శుభ్‌మన్‌ గిల్ (52*), ధ్రువ్ జురెల్ (39*) చివరి వరకూ క్రీజ్‌లో ఉండి టీం ఇండియాను విజయతీరాలకు చేర్చారు. దీంతో మరో టెస్ట్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్