భారత్ ఘన విజయం

75చూసినవారు
భారత్ ఘన విజయం
యూఏఈతో మ్యాచ్‌లో భారత మహిళలు 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యూఏఈ 123/7 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో దీప్తి 2, పూజా, తనూజ, రాధా, రేణుక తలో వికెట్ తీసుకున్నారు. యూఏఈ బ్యాటర్లలో కవిష 40, ఓజా 38 పరుగులు చేశారు. అంతకుముందు బ్యాటింగ్‌లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ 66, రిచా 64 పరుగులతో అదరగొట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్