నేటి నుంచి గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలు

61చూసినవారు
నేటి నుంచి గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలు
TG: రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ప్రధాన పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు 31,383 మంది హాజరుకానున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని 46 పరీక్ష కేంద్రాల వద్ద ఆయా కమిషనర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో భారీ బందోబస్తు సిద్ధం చేశారు. మరోవైపు ఈ పరీక్షలకు సంబంధించి ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్