తిండి లేక ఇబ్బంది పడుతున్నా: లావణ్య (వీడియో)

69చూసినవారు
రోజురోజుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని.. తిండి లేక ఇబ్బంది పడుతున్నానని హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య అన్నారు. మాల్వి మల్హోత్ర చెబితేనే రాజ్ నాకు డబ్బులు వేస్తాడని చెప్పారు. చాలామంది నన్ను టార్గెట్ చేశారని.. తట్టుకోలేకే సూసైడ్ అటెంప్ట్ చేశానన్నారు. రాజ్ తరుణ్ తో గత 11 ఏళ్లుగా కలిసి కాపురం చేశాడని.. 2014 తమకు పెళ్లయ్యిందని, 2సార్లు అబార్షన్ చేయించాడని చెప్తున్నారు. ఈ మధ్య మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకొని తనను దూరం చేశాడని ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్