జైలు నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచాడు

25587చూసినవారు
జైలు నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచాడు
పంజాబ్‌లో ఖదూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ గెలుపొందారు. కాంకాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్‌ సింగ్‌ జీరాపై 1.78 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ అయిన ఆయన ప్రస్తుతం అస్సాంలోని దిబ్రూగఢ్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా జైలు నుంచి పోటీ చేసి ఆయన గెలిచారు. కాంగ్రెస్‌తో పాటు, AAP, BJP, అకాలీదళ్ అభ్యర్థులను ఓడించారు.

సంబంధిత పోస్ట్