ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం
టీడీపీ అధినేత చంద్రబాబు మంగళగిరిలోని
జనసేన కార్యాలయానికి వచ్చి పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారంపై చర్చించారు. ఈ క్రమంలో పవన్ కుమారుడు అకీరా నందన్.. చంద్రబాబు కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.