‘ఏపీ తీర్పు అపూర్వం’.. మోదీ ధన్యవాదాలు

1907చూసినవారు
‘ఏపీ తీర్పు అపూర్వం’.. మోదీ ధన్యవాదాలు
ఎన్డీయేకు AP ప్రజలు అపూర్వ విజయం అందించారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఘన విజయం సాధించినందుకు గానూ చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ తోపాటు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. ఏపీ సర్వతోముఖాభివృద్ధితోపాటు రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిచేందుకు కృషి చేస్తామని పేర్కొంటూ X వేదికగా పోస్ట్‌ చేశారు.

సంబంధిత పోస్ట్