ఎన్డీఏ గెలుపుపై ప్రధాని మోదీ కామెంట్స్

1918చూసినవారు
ఎన్డీఏ గెలుపుపై ప్రధాని మోదీ కామెంట్స్
దేశంలో ఎన్డీఏ 272 సీట్ల మెజారిటీని దాటడంతో దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఎన్డీఏపై ప్రజలు వరుసగా మూడోసారి నమ్మకాన్ని ఉంచారని అన్నారు. భారత చరిత్రలో ఇదో చరిత్రాత్మక అడుగు అని తెలిపారు. ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు. గత దశాబ్దం కాలంగా చేస్తున్న మంచి పనులను కొనసాగిస్తామని, ప్రజల కలలను సాకారం చేయడానికి కృషిచేస్తామని ప్రధాని మోదీ తెలిపారు.

సంబంధిత పోస్ట్