గంజాయి తాగించి ఫ్రెండ్ ని చంపేశాడు

559చూసినవారు
గంజాయి తాగించి ఫ్రెండ్ ని చంపేశాడు
గంజాయి మత్తులో ఓ యువకుడు స్నేహితుడిని చంపేశాడు. హైదరాబాద్ బాలానగర్ లో స్నేహితులు ప్రణీత్ (20), సమీర్ (20) గంజాయికి బానిసలయ్యారు. ఇటీవల సమీర్ తల్లిని ప్రణీత్ దూషించాడు. ఇది మనసులో పెట్టుకున్న సమీర్ ఆదివారం ఉదయం ప్రణీత్ ను బయటకు వెళ్దామని తీసుకెళ్లాడు. గంజాయి తాగించిన తర్వాత గొడవ పడి కత్తితో పొడిచి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దార్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్