రూ.500 లంచం ఇవ్వలేదని పాస్‌పోర్ట్ చించేశాడు (VIDEO)

80చూసినవారు
ఓ వ్యక్తి రూ.500 లంచం ఇవ్వడానికి నిరాకరించడంతో లక్నోలోని ఒక పోస్ట్‌మ్యాన్ పౌరుడి పాస్‌పోర్ట్ పేజీని చించేశాడు. బాధితుడు పోస్ట్‌మాన్‌ను నిలదీస్తూ రికార్డ్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ప్రతి పోస్ట్‌కు పోస్ట్‌మాన్ రూ.100 డిమాండ్ చేస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్