లాటరీలో రూ.9,400 కోట్లు గెలిచాడు

55చూసినవారు
లాటరీలో రూ.9,400 కోట్లు గెలిచాడు
లాటరీలో జాక్ పాట్ తగిలి ఓ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యారు. అమెరికాలో మెగా మిలియన్స్ అనే లాటరీ గేమ్‌లో మంగళవారం డ్రా తీశారు. అందులో ఒక వ్యక్తి ఏకంగా రూ.9,400 కోట్లు గెల్చుకున్నారని గేమ్ అధికారులు తెలిపారు. అయితే అతడి పేరు వెల్లడించలేదు. కాగా జాక్‌పాట్ చరిత్రలో ఇది ఐదో అతిపెద్ద లాటరీ. విజేత మొత్తం డబ్బును ఒకేసారి లేదా 29 వార్షిక వాయిదాలలో పొందే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్