నేడు గ్రూప్-1 పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ

69చూసినవారు
నేడు గ్రూప్-1 పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ
TG: నేటి నుంచి గ్రూప్-1 పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయి. అయితే, ఈ పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు, అభ్యర్థులు గతంలో దాఖలు చేసిన పిటిషన్లను నేడు సుప్రీంకోర్టు విచారించనుంది. ఓవైపు విద్యార్థుల ఆందోళనలు, మరోవైపు ప్రభుత్వం నేటి నుంచి పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ఎలా వస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్