అమర్‌నాథ్ యాత్రికులకు హెలికాప్టర్ సౌకర్యం

73చూసినవారు
అమర్‌నాథ్ యాత్రికులకు హెలికాప్టర్ సౌకర్యం
అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం దర్శించుకొనుటకై వెళ్ళే యాత్రికుల కోసం ఆన్ లైన్లో హెలికాప్టర్ బుకింగ్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు జూన్ 1వ తేదీ నుంచి ఈసేవలు ప్రారంభంకానున్నాయి. ఈ యాత్ర జూన్ 29న ప్రారంభమై ఆగస్టు 19న ముగియనుంది. అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు తన అధికారిక వెబ్ సైట్లో హెలికాప్టర్ల బుకింగ్ కోసం తుది తేదీ, ఛార్జీలు, ఇతర సంబంధిత సమాచారాన్ని త్వరలో జారీ చేయనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్