భారత క్రికెటర్ సంచలన పోస్ట్

61చూసినవారు
భారత క్రికెటర్ సంచలన పోస్ట్
బాలీవుడ్ సెలబ్రిటీల్లో కొందరు పాలస్తీనాకు మద్దతుగా పోస్టులు చేస్తున్న వేళ భారత క్రికెటర్ రాహుల్ తెవాటియా సంచలన పోస్ట్ చేశారు. ఆయన పాకిస్థాన్లోని హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాల అంశాన్ని లేవనెత్తారు. 'అందరి దృష్టి పాకిస్థాన్లోని హిందువులపై ఉంది' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టారు. కాగా, గాజాలోని రఫా ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడులపై పలువురు సెలబ్రిటీలు ALL EYES ON RAFAH అని పోస్టులు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్