ఏపీలో కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

75చూసినవారు
ఏపీలో కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ఏపీలో కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాల్లో కౌంటింగ్ సెంటర్లను సీఈవో ముఖేష్ కుమార్ మీనా పరిశీలిస్తున్నారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 375 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుందని సీఈవో తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్‌కు ప్రత్యేక టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్