ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన గురించి మీకు తెలిపేందుకే వచ్చా: పుతిన్ తో అజిత్ దోవల్

63చూసినవారు
ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన గురించి మీకు తెలిపేందుకే వచ్చా: పుతిన్ తో అజిత్ దోవల్
బ్రిక్స్ సమావేశాల్లో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల పీఎం మోదీ ఉక్రెయిన్ పర్యటన, ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీలో చర్చించిన విషయాలను వ్యక్తిగతంగా మీకు వివరించమని ప్రధాని తనని పంపించారని అజిత్ దోవల్ పుతిన్ తో చెప్పారు. అయితే, పుతిన్ కోసం ప్రధాని మోదీ రూపొందించిన శాంతి ప్రణాళికను దోవల్ మోసుకెళ్లారని పలు రిపోర్ట్ లు తెలిపాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్