ముంబై నటి కాదంబరీ జత్వానీపై వేధింపుల కేసులో ఉన్నత స్థాయి దర్యాప్తు: ఏపీ ప్రభుత్వం ఆదేశం

55చూసినవారు
ముంబై నటి కాదంబరీ జత్వానీపై వేధింపుల కేసులో ఉన్నత స్థాయి దర్యాప్తు: ఏపీ ప్రభుత్వం ఆదేశం
ముంబైకి చెందిన నటి కాదంబరి జత్వానీ కేసు విషయంలో ఏపీ ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. ఆమె వద్ద నుంచి ఆన్ లైన్ లో పిర్యాదు తీసుకుని దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించింది. రూ.5 లక్షలు తీసుకుని ఆమె మోసం చేసిందని జత్వానీపై ఓ వైసీపీ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విషయంలో పోలీసులు ముంబైకి వెళ్లి జత్వానీ కుటుంబాన్ని విజయవాడకు తీసుకు వచ్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్