హై-టెన్షన్ వైర్ తగిలి సజీవంగా కాలిపోయాడు.. షాకింగ్ వీడియో

51చూసినవారు
హై-టెన్షన్ వైర్లు తగలడంతో ఓ వ్యక్తి సజీవంగా కాలిపోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మథురలో చోటుచేసుకుకుంది. ఇద్దరు యువకులు ఇనుప నిచ్చెనను తీసుకుని వెళుతుండగా హై-టెన్షన్ వైరు నిచ్చెనకు తగిలింది. దీంతో షాక్ కొట్టడంతో ముందు ఉన్న యువకుడు నేలపై పడిపోయాడు. అయితే వెనుక ఉన్న మరో యువకుడు మాత్రం నిచ్చెనకు అతుక్కునే షాక్ కొట్టి చనిపోయాడు. ఈ క్రమంలో అతడి శరీరం నుంచి పొగలు రావడం గమనించవచ్చు.

సంబంధిత పోస్ట్