ఘోరం.. 200ల మందిపై అత్యాచారం (వీడియో)

57చూసినవారు
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో జరిగిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. మార్కెటింగ్ కంపెనీలో ఉద్యోగాల పేరుతో మహిళలను, యువతులను ఓ ముఠా ట్రాప్ చేసింది. దాదాపు 200ల మంది మహిళలను బంధించి, నెలల తరబడి అత్యాచారం చేశారు. దారుణంగా హింసించారు. ఓ బాధితురాలు తప్పించుకుని అహియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఓ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న 8 మంది నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్