ఘోరం.. ఏడుగురు విద్యార్థినులపై అత్యాచారం!

45363చూసినవారు
ఘోరం.. ఏడుగురు విద్యార్థినులపై అత్యాచారం!
మధ్యప్రదేశ్‌లో షాకింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సీధీ జిల్లాకు చెందిన బ్రజేశ్ ప్రజాపతి(30).. యాప్ సాయంతో ఓ కళాశాల మహిళా లెక్చరర్ లాగా గొంతు మార్చి, స్కాలర్షిప్ పని ఉందంటూ విద్యార్థులను రప్పించుకుని అత్యచారానికి పాల్పడ్డాడు. ఇప్పటి వరకు ఏడుగురు విద్యార్థినులపై ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. స్కాలర్‌షిప్ పొందేందుకు సహాయం చేస్తానని వారిని నమ్మించినట్లు తెలుస్తోంది. మే 16న తొలి కేసు నమోదు కాగా.. పోలీసుల విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్