శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?

53చూసినవారు
శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక స్వామివారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 73,332 మంది భక్తులు దర్శించుకోగా, 25,202 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్