పంచాయితీ రాజ్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష

85చూసినవారు
సచివాలయంలో పంచాయితీ రాజ్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండ సురేఖ, మాజీమంత్రి జానారెడ్డి, సీఎం సలహాదారు వేం. నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్