కార్మిక ఉద్యమంలో కామ్రేడ్ కిరణ్ సేవలు మరువలేనివి..

85చూసినవారు
కార్మిక ఉద్యమంలో కామ్రేడ్ కిరణ్ సేవలు మరువలేనివి..
సుదీర్ఘ కాలం కార్మికోద్యమంలో సేవలు అందించిన భారత కార్మిక సంఘాల సమైఖ్య (ఐ ఎఫ్ టీ యూ) రాష్ట్ర నేత కామ్రేడ్ కిరణ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఇటీవల ఆనారోగ్యంతో మరణించాడు. అయన మృతి పట్ల ఉస్మానియా యూనివర్సిటీ పీడిఎస్యూ విద్యార్థీ నేతలు ఎస్ నాగేశ్వర రావు, ఎన్. సుమంత్ నివాళులు కిరణ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. కామ్రేడ్ కిరణ్ మృతి కార్మిక లోకానికి తీరని లోటు అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్