రేవంత్ రెడ్డి దిస్టిభొమ్మను దహనం చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

1088చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డికి మాదిగల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని ఏంఎస్పీ హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లిఖార్జున్ మాదిగ అన్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ స్థానాల్లో మాదిగలకు ఒక్క సీటు కూడా కేతయించకపోవడాన్ని నిరసిస్తూ ఆదివారం ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ అధ్వర్యంలో సితఫల్ మండి చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిస్టిభొమ్మను దహనం చేశారు. మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం దారుణం అని అన్నారు.

సంబంధిత పోస్ట్