తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీపీసీసీ అద్యక్షుడు

85చూసినవారు
తెలంగాణ కాంగ్రెస్ టీపీసీసీ అద్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో ఆయనకు, అయన కుటుంబ సభ్యులకు పండితులు వేద ఆశీర్వాదం ఇచ్చి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు టీపీసీసీ చీప్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్