మొగిలయ్య భూమిని పరిరక్షిస్తాం: రాచకొండ సీపీ

70చూసినవారు
పద్మశ్రీ మొగిలయ్యకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమిని పరిరక్షిస్తమని ఆయనకు రాచకొండ సీపీ సుధీర్ బాబు హామీ ఇచ్చారు. ఆ భూమిలో దుండగులు కూల్చివేసిన గోడ పునర్నిర్మాణానికి తోడ్పాటును అందిస్తామన్నారు. ఈ సందర్భంగా సీపీకి మొగిలయ్య కృతజ్ఞతలు తెలిపారు. హయత్ నగర్ లో మొగిలయ్యకు ప్రభుత్వం 600 గజాల భూమిని మంజూరు చేయగా దాని చుట్టూ నిర్మించిన గోడను ఇటీవల దుండగులు కూల్చి వేశారు. దీనిపై కేసు నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్