బహదూర్ పురాలో ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం

68చూసినవారు
ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ బహుదూర్ నియోజకవర్గంలో శనివారం గాలిపటం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అల్లాహ్ అక్బర్ నారే తక్బీర్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముబీన్, స్థానిక కార్పొరేటర్ తారాబాయి మోతిలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్