జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

83చూసినవారు
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, గండ్రత్ సుజాత, సంజీవ రెడ్డి, తదితరులు మంగళవారం హైదరాబాద్ గాంధీ భవన్లో సొంత గూటికి చేరుకున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి సమక్షంలో వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్