ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మేల్యే, ఎమ్మెల్సీ

64చూసినవారు
శాస్త్రిపురం డివిజన్ పరిధిలోని షమ ఫంక్షన్ హాల్ వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో బహదూర్ పురా ఎమ్మెల్యే మహ్మద్ మూబిన్, ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బెగ్ పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఇఫ్తార్ విందును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నియోజకవర్గ కార్పొరేటర్లు, కార్యకర్తలు స్థానిక ముస్లీంలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్