ఉప్పుగూడలో పోలీసు కవాతు

74చూసినవారు
ఉప్పుగూడలో పోలీసు కవాతు
పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని చత్రినాక పోలీసులు శనివారం కవాత్ నిర్వహించారు. ఉప్పుగూడ, కందికల్ గేట్, రెడ్డి బస్తీలలో కేంద్ర బలగాలతో కవాత్ కొనసాగింది. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కొనసాగేలా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతి ఓటర్ నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేలా వాతావరణాన్ని నెలకొల్పుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్