ఆప్ నేతలు బీజేపీ కార్యాలయం ముట్టడి

67చూసినవారు
ఢీల్లీ సీఎం కేజ్రివాల్ ను గురువారం రాత్రి అక్రమ అరెస్టు నిరసనగా శుక్రవారం హైదరాబాద్ లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయం వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫ్లకార్డులతో మోదీ డౌన్ డౌన్ అంటూ నిరసన ర్యాలీ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీజేపీ కార్యాలయంలోనికి ముట్టడి వెళ్లేందుకు ప్రయత్నించారు. నాయకులకు, పోలీసులకు మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్