చార్మినార్ నగర నూతన కార్యవర్గ నియామకం

72చూసినవారు
చార్మినార్ నగర నూతన కార్యవర్గ నియామకం
చార్మినార్ నగర నూతన కార్యవర్గ నియామకం శనివారం జరిగింది. చార్మినార్ నగర సంయుక్త కార్యదర్శిగా భరత్ నియామకంను జిల్లా కన్వీనర్ సభావట్ కళ్యాణ్ ఎంపిక చేశారు. ఈ సందర్భంగా భారత్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో బాధ్యత ఇచ్చిన ఏబీవీపీ హైదరాబాద్ జిల్లా కన్వీనర్ సభావట్ కళ్యాణ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఏబీవీపీ బలోపేతం కోసం పాతబస్తిలో నా శక్తి సామర్థ్యాలను ఉపయోగించి పనిచేస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్